Breaking News

ఈడీ విచారణకు అల్లు అరవింద్..


Published on: 04 Jul 2025 16:57  IST

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్కామ్‌లో అరవింద్‌ను మూడు గంటలపాటు విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేశారు. 2018-2019లో జరిగిన బ్యాంక్ స్కామ్‌లో ఈడీ విచారణను కొనసాగిస్తోంది. ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని భావించిన ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణను చేపట్టింది. ఇప్పటికే అల్లు అరవింద్‌ను విచారించిన అధికారులు. ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి