Breaking News

మాకూ ఒక రోజు వస్తుంది...కేటీఆర్‌ హెచ్చరిక


Published on: 17 Jul 2025 18:49  IST

బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా యాక్టివిస్ట్‌ దుర్గం శశిధర్‌ గౌడ్‌ అలియాస్‌ నల్లబాలు విషయంలో పోలీసుల తీరుపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ఎవరూ అధికారంలో శాశ్వతంగా ఉండరని.. తమకూ ఒక రోజు వస్తుందని తెలంగాణ డీజీపీ జితేందర్‌ను ఆయన హెచ్చరించారు. కొణతం దిలీప్ చేసిన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ ఈ మేరకు కేటీఆర్‌ స్పందించారు.

 

 

Follow us on , &

ఇవీ చదవండి