Breaking News

ఈ నెల 20న లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో బోనాలు


Published on: 17 Jul 2025 19:03  IST

ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని లోయర్ ట్యాంక్ బండ్ లోని శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఈ నెల 20వ తేదీ ఆదివారం బోనాల జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గోల్కొండ గౌతమ్ కుమార్ పటేల్, ఆలయ కార్య నిర్వహణ అధికారి సాంబశివరావు తెలిపారు. ఆలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోనాల మహోత్సవాల ఆహ్వాన పత్రాలను వారు ఆవిష్కరించారు.

Follow us on , &

ఇవీ చదవండి