Breaking News

నారాయణపేటలో దారుణం..


Published on: 27 Oct 2025 14:37  IST

నవ మాసాలు మోసి, కని పెంచిన తల్లిని కొడుకు పారతో నరికి బండరాయితో మోది చంపిన ఘటన కొత్తపల్లి మండలం గోకుల్ నగరంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి