Breaking News

నోటికి తాళం.. నోట్లతో గాలం!


Published on: 10 Dec 2025 10:59  IST

జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల పరిధిలో మంగళవారం సాయంత్రం నుంచి ప్రచార గడువు ముగిసింది. గత నెల 27న నామినేషన్లతో మొదలై.. 9న ఎన్నికల ప్రచారం తంతు ముగిసింది. 91 గ్రామాలు, 800 వార్డులకు జరిగే ఎన్నికల్లో 11 మంది సర్పంచ్లు, 215 మంది వార్డ్ మెంబర్లు ఏకగ్రీవం అయ్యారు. కాగా మిగితా గ్రామాలకు చెందిన 299 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1318 మంది వార్డ్ మెంబర్లు పోటీ పడుతు న్నారు.

Follow us on , &

ఇవీ చదవండి