Breaking News

ఒకే ఒక్కడు.. బుమ్రా వికెట్ల ‘సెంచరీ’!


Published on: 10 Dec 2025 11:09  IST

సౌతాఫ్రికాతో కటక్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.రీఎంట్రీలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ధనాధన్ నాక్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ సేన.. 74 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఏకంగా 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి