Breaking News

జగన్ హయాంలో ఏపీ‌ బ్రాండ్ దెబ్బతీశారు..


Published on: 10 Dec 2025 14:47  IST

జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ‌ బ్రాండ్ దెబ్బతీశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ బ్రాండ్ దెబ్బతినడంతో అభివృద్ధి పనులు జరగలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో నిధుల మళ్లింపు కోసం ఇష్టారీతిగా నిబంధనలు మార్చరని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో కేంద్ర ప్రజయోజిత పథకాలు వాడుకోకుండా పైసలను డైవర్ట్ చేయడంతో కేంద్రం రూల్స్ మార్చిందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి