Breaking News

తిరుమలలో మరో భారీ స్కామ్


Published on: 10 Dec 2025 16:42  IST

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో ఇటీవల వెలుగుచూసిన పట్టు దుపట్టా కుంభకోణం(Dupatta Scam)పై.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(AP Deputy CM Pavan Kalyan) స్పందించారు. మల్బరీ పట్టు వస్త్రాలకు బదులుగా.. పాలిస్టర్ వస్త్రాలు సరఫరా అయ్యాయనే విషయమై ఇప్పటికే..ఏసీబీ(ACB) అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు.టీటీడీలో మరో స్కామ్.. రూ.54 కోట్ల నకిలీ పట్టు దుపట్టా మోసం బయటపడింది. ఈ విషయమై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి