Breaking News

గ్రామాల అభివృద్ధికి ఉద్యోగులే కీలకం: పవన్


Published on: 10 Dec 2025 17:45  IST

పల్లె దేశానికి వెన్నెముక కాబట్టే పంచాయతీరాజ్ శాఖను కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు సిబ్బందితో మాటా మాంతీ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకుంటే తప్పు.తీసుకోకుంటే ఒప్పు అయిన పరిస్థితులు ఎదురయ్యా అని చెప్పుకొచ్చారు. అయినా కూడా తన పని తాను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎంగా తన సొంత తెలివి తేటలు ఏమీ కూడా వాడలేదన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి