Breaking News

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ?కవిత


Published on: 21 Jul 2025 16:57  IST

తాజాగా ఎక్స్ వేదికగా సమాచార హక్కు చట్టం కమిషన్ లో కమిషనర్ల నియాకంలో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ విమర్శల బాణం ఎక్కుపెట్టారు తెలంగాణ జాగృతి తరపున ఎమ్మెల్సీ కవిత. సమాచార హక్కు చట్టం కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు చోటు ఇవ్వరా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. జనాభా దామాషా ప్రకారం పెండింగ్ లో ఉన్న మూడు కమిషనర్ పోస్టులను బీసీలు, ఎస్టీలతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు.. 

Follow us on , &

ఇవీ చదవండి