Breaking News

ప్రొఫెసర్‌ మధుసూదన్‌ రెడ్డి కన్నుమూత


Published on: 23 Jul 2025 16:36  IST

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్‌, పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ కుంభం మధుసూదన్‌రెడ్డి(90) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు నారాయణగూడలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మధుసూదన్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరుగుతాయి. మధుసూదన్‌రెడ్డి మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి