Breaking News

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక..


Published on: 24 Jul 2025 12:45  IST

తిరుమల వెంకన్న భక్తులకు ఇది ఒక రకమైన శుభవార్త అనే చెప్పాలి. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు కానుకలుగ ఆసమర్పించిన మొబైల్‌ ఫోన్లను భక్తుల కోసం వేలం వేయనున్నారు. ఆగష్టు 04వ తేదీ నుండి 05వ తేదీ వరకు టీటీడీలో ఆన్ లైన్ ద్వారా ఈ మొబైల్‌ ఫోన్లను ఈ వేలం (ఆన్ లైన్) వేయనున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి