Breaking News

సైబరాబాద్‌లో భారీ వాహనాల ఎంట్రీపై ఆంక్షలు


Published on: 24 Jul 2025 15:33  IST

rabad) పోలీసులు ఆంక్షలు విధించారు. రద్దీ సమయాల్లో రోడ్లపైకి భారీ వాహనాలు రావడం వల్ల తరచూ ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ప్రధాన రోడ్లపై భారీ వాహనాలు బ్రేక్‌డౌన్‌ కావడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బుధవారం దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై డీసీఎం ఆగిపోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పోలీసులు వాహనాన్ని అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి