Breaking News

శ్రీవారి అపర భక్తుడు, మాజీ IRS భాస్కర్ రావు


Published on: 24 Jul 2025 17:29  IST

హైద‌రాబాద్‌కు చెందిన‌ మాజీ ఐఆర్ఎస్ అధికారి, స్వర్గీయ వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు త‌న మ‌ర‌ణానంత‌రం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన ఇంటితోపాటు త‌న బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.66 ల‌క్ష‌ల‌ను విరాళంగా అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా శ్రీవారిపై తనకున్న అపారమైన భ‌క్తిని చాటుకున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి