Breaking News

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి


Published on: 24 Jul 2025 18:26  IST

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం దివ్యాంగుల‌కు రూ.6 వేలు, వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికుల పింఛ‌న్లను రూ.4 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కట్టంగూర్ లోని వైవీఆర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ఎమ్మార్పీఎస్ సమీక్ష సమావేశం జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి