Breaking News

కర్నూలులోని టెస్టింగ్‌ రేంజ్‌లో డ్రోన్ మిసైల్ ప్రయోగం


Published on: 25 Jul 2025 11:40  IST

కర్నూలులోని టెస్టింగ్‌ రేంజ్‌లో డీఆర్‌డీఓ డ్రోన్ ద్వారా మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మన దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదపడటం ఆంధ్రప్రదేశ్ కు గర్వంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR)లో UAV-లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (ULPGM-V3) పరీక్ష విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అభినందనలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి