

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాలు ఊపందుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ నగరం పూర్తి అయితే కచ్చితంగా దాని ప్రభావం ఏపీలోని రెండు కీలక నగరాలైన విజయవాడ, విశాఖలోపై పడనుంది. ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగిపోనుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఆ రెండు జిల్లాలో మెట్రో ప్రతిపాదన తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. ఇందులో భాగంగానే మెట్రో నడిచే ప్రాంతాల్లో భూసేకరణకు చర్యలు తీసుకుంది.
ఇవీ చదవండి
-
- 19 Jun,2025
ఐబీపీఎస్ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్…
Continue Reading...
-
- 19 Jun,2025
ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
Continue Reading...
-
- 19 Jun,2025
ఇరాన్పై దాడికి ప్రైవేటుగా ట్రంప్ గ్రీన్ సిగ్నల్!
Continue Reading...
-
- 19 Jun,2025
పాత ఫీజులతోనే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
Continue Reading...
-
- 18 Jun,2025
తాట తీస్తా..అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్
Continue Reading...
-
- 18 Jun,2025
సెప్టెంబర్ నెల తిరుమల శ్రీవారి దర్శన కోటా షెడ్యూల్..!
Continue Reading...
-
- 18 Jun,2025
రేణిగుంట విమానాశ్రయానికి శ్రీవారి పేరు సిఫార్స్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని