Breaking News

కొత్త పింఛన్లకు మోక్షమెప్పుడో!..


Published on: 14 May 2025 17:43  IST

హైదరాబాద్‌ మే 13 అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్‌ పెంపుతో పాటు కొత్తవారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌.. ఏడాదిన్నర అవుతున్నా కనికరించడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన, అనర్హుల తొలగింపు, అర్హుల గుర్తింపు పేరిట ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.2 లక్షల మందికి 18 నెలలుగా ఎదురుచూపులు తప్పడంలేదు.

Follow us on , &

ఇవీ చదవండి