Breaking News

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం...


Published on: 15 May 2025 11:53  IST

బాచుపల్లి పోలీస్ స్టేషన్  పరిధిలో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గత 15 సంవత్సరాలుగా చేతన్ జ్యువెలర్స్ పేరిట కూకట్‌పల్లి, ప్రగతి నగర్‌లో నితీష్ జైన్ అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తున్నాడు.. అతని వద్దకు వచ్చే కస్టమర్ల నుంచి సుమారు రూ.10 కోట్ల విలువ చేసే బంగారం, ఆభరణాలతో పరారయ్యాడు. ఈ నెల 10వ తేదీ నుంచి నితీష్ జైన్ షాపు తెరవకపోవడంతో జనాలకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి