

ఏటూరునాగారం, మే 14 అకాల వర్షానికి వరద ముంచెత్తడంతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లి రైతులు ఘెల్లుమన్నారు. నడి వేసవిలో ఊరవాగు ఉప్పొంగి రెక్కల కష్టాన్ని ఒక్క ఉదుటున తుడిచిపెట్టేయడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మంగళవారం రాత్రి దాకా ధాన్యం కుప్పల వద్దే కాపలా ఉన్న రైతులు.. తెల్లవారుజామున కురిసిన వర్షానికి వడ్లు, బస్తాలు కొట్టుకుపోవడం చూసి అన్నదాత గుండె చెరువైంది.సుమారు 400 ఎకరాల్లో 30 మంది రైతులు సాగు చేసిన రెండు వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది.
ఇవీ చదవండి
-
- 02 Jul,2025
సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ
Continue Reading...
-
- 02 Jul,2025
ఐపీఎస్కి రాజీనామా.. ఎందుకంటే.
Continue Reading...
-
- 02 Jul,2025
కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్కు మహిళా కమిషన్ నోటీసులు
Continue Reading...
-
- 02 Jul,2025
యాజమాన్యం తప్పుంటే కఠిన చర్యలు తీసుకోవాలి
Continue Reading...
-
- 02 Jul,2025
నత్తనడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
Continue Reading...
-
- 02 Jul,2025
శాఖల మధ్య సమన్వయ లోపం.. ప్రజలకు శాపం
Continue Reading...
-
- 02 Jul,2025
కొండా సురేఖపై ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఫిర్యాదు !
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని