Breaking News

పాక్ చెరలో బీఎస్‌ఎఫ్ జవాన్‌కు వేధింపులు


Published on: 15 May 2025 15:01  IST

పాక్‌ రేంజర్ల నిర్బంధంలో గత 21 రోజులుగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షా విడుదలైన సంగతి తెలిసిందే. ఆయనను శారీరకంగా హింసకు గురిచేయలేదు కానీ.. మాటలతో మాత్రం వేధింపులకు గురిచేశారని కనీసం నిద్ర పోనివ్వలేదని, బ్రష్ చేసుకోవ్వలేదని తెలిపాయి. అలాగే సరిహద్దులో మోహరింపు గురించి, అక్కడ ఉండే సీనియర్ అధికారుల గురించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నాయి. కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలని ఆ అధికారులు ఒత్తిడి చేశారని తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి