Breaking News

IPL 2025: 7 ప్రాంచైజీలకు గుడ్‌న్యూస్..


Published on: 15 May 2025 16:06  IST

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో వాయిదా పడిన ఐపీఎల్.. మళ్ళీ ప్రారంభం కానుంది. తమ దేశాలకు తిరిగి వెళ్ళిన చాలా మంది విదేశీ ఆటగాళ్ళు తిరిగి రావడానికి ఇష్టపడకపోవడమే కాకుండా, వారి జాతీయ విధుల కారణంగా ఇంకా చాలా మంది టోర్నమెంట్‌లోని అనేక మ్యాచ్‌లను ఆడలేరు.దీన్ని దృష్టిలో ఉంచుకుని, బీసీసీఐ ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీలు జట్టులోకి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను చేర్చుకోవడానికి అనుమతి ఇచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి