Breaking News

నా వ్యాఖ్యలను వక్రీకరించారు: మంత్రి కొండా సురేఖ


Published on: 16 May 2025 13:45  IST

వరంగల్‌లోని కృష్ణా కాలనీలో బాలికల జూనియర్‌ కళాశాల భవన నిర్మాణానికి అరబిందో ఫార్మా కంపెనీ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద రూ.4.5కోట్లతో భవనం నిర్మించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. ‘‘క్లియరెన్స్‌ కోసం మంత్రుల వద్దకు కొన్ని ఫైల్స్‌ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు అలాంటి ఫైల్స్‌ డబ్బులు తీసుకుని క్లియరెన్స్‌ ఇస్తుంటారు. మాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు.. సామాజిక బాధ్యతగా స్కూల్‌ను అభివృద్ధి చేయాలని కోరాం’’ అని ఆమె వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

Follow us on , &

ఇవీ చదవండి