Breaking News

‘సర్కారు’లో విద్యార్థులెందుకు తగ్గుతున్నరు?


Published on: 16 May 2025 14:50  IST

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులు తగ్గుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ఏటా ఎన్‌రోల్‌మెంట్‌ పడిపోతుండటంపై ప్రశ్నించింది. చదువుల కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా.. ఎన్‌రోల్‌మెంట్‌ ఎందుకు తగ్గుతున్నదని ఆరా తీసింది. ఇది అత్యంత కలతపడాల్సిన అంశమని, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని, మూల కారణాలను విశ్లేషించాలని రాష్ట్ర విద్యాశాఖకు సూచించింది. సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌ అప్రూవల్‌ బోర్డు(పీఏబీ) 2025-26 నివేదికను కేంద్రం గురువారం విడుదల చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి