Breaking News

IPL 2025: ముంబై ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!


Published on: 16 May 2025 15:57  IST

ఐపీఎల్ 2025 సీజన్ మళ్లీ ప్రారంభంకాబోతున్న వేళ ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు ఓక పెద్ద శుభవార్త అందింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబైకి వస్తున్న విమానంలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అతని లభ్యతపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. జాక్స్ పునరాగమనం MIకు ఒక భారీ బూస్ట్‌గా మారింది.ప్రస్తుతం ముంబై జట్టు 14 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది,ప్లేఆఫ్స్‌కు చేరేందుకు పోరాటం కొనసాగిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి