Breaking News

లండన్‌లో మేయర్‌గా ఎన్నికైన భారతీయుడు..


Published on: 16 May 2025 17:12  IST

రాజ్‌కుమార్ మిశ్రా మీర్జాపూర్ జిల్లా సదర్ తహసీల్‌లోని భటేవ్రా గ్రామ నివాసి. 5 సంవత్సరాల క్రితం M.Tech చేయడానికి లండన్ వెళ్ళారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే పని చేయడం ప్రారంభించారు. ఇంతలో.. రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నారు. రెండు నెలల క్రితం.. ఆయన లేబర్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఏప్రిల్ 3న కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయం తర్వాత, ఏప్రిల్ 12న పార్టీ ఆయనను వెల్లింగ్‌బరో నగర మేయర్‌గా ఎన్నుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి