

మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కమీషన్ సర్కార్ నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. దురదృష్టవశాత్తూ ఇది బహిరంగంగా రహస్యంగానే ఉందని వ్యాఖ్యానించారు. మంత్రి కొండా సురేఖ చేసిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించగలరా అని రేవంత్ రెడ్డి, రాహుల్గాంధీని ప్రశ్నించారు.
ఇవీ చదవండి
-
- 23 Jun,2025
డ్రగ్స్ కేసులో హీరో శ్రీరాం విచారణ..!
Continue Reading...
-
- 23 Jun,2025
ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్
Continue Reading...
-
- 23 Jun,2025
గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించిన ఆప్..
Continue Reading...
-
- 23 Jun,2025
ఇరాన్కు రష్యా ఎందుకు సాయం చేయలేదంటే..
Continue Reading...
-
- 23 Jun,2025
సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యాన్సర్కు చికిత్స..
Continue Reading...
-
- 23 Jun,2025
ఈ ఏడాది లక్ష మంది టెకీలపై వేటు!..
Continue Reading...
-
- 23 Jun,2025
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కీలక ప్రకటన
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని