

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో సీపీఐ మండల మహాసభలు వేడుకలకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లోని ఉగ్రవాదులను అంతం చేయడం ప్రపంచశాంతికి శుభ పరిణామం అన్నారు. నక్సలైట్లు శాంతి చర్చలకు సిద్ధమన్న చర్చించకుండా ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణం అన్నారు.
ఇవీ చదవండి
-
- 27 Jun,2025
హైదరాబాద్ గచ్చిబౌలిలో ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే..
Continue Reading...
-
- 27 Jun,2025
Hyderabad |ఎస్పీఆర్ హిల్స్లో డెంగీ పాజిటివ్..!
Continue Reading...
-
- 27 Jun,2025
హైదరాబాద్ నగరంలో యాంటీ బెగ్గింగ్ డ్రైవ్..
Continue Reading...
-
- 27 Jun,2025
అత్యంత ప్రమాదకరంలో మంజీరా బ్యారేజీ : కేటీఆర్
Continue Reading...
-
- 27 Jun,2025
హైదరాబాద్ లో ఒక్కసారిగా వెదర్ చేంజ్..
Continue Reading...
-
- 27 Jun,2025
భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు..
Continue Reading...
-
- 27 Jun,2025
అనంతపురం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటు..!
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని