Breaking News

మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై జస్టిస్‌ గవాయ్‌ అసహనం


Published on: 19 May 2025 12:52  IST

‘భారత ప్రధాన న్యాయమూర్తిని, పైగా ఈ ప్రాంత బిడ్డను. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో మూడు స్తంభాల మధ్య పరస్పర గౌరవం ఉండాలని హితవు పలికారు. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఈ నెల 14న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి