Breaking News

ఇకపై యూపీఐ పేమెంట్ చేసే ముందు జాగ్రత్త..!


Published on: 20 May 2025 11:23  IST

యూపీఐ యూజర్లకు అలర్ట్.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్ల కోసం కొత్త రూల్ వచ్చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.అన్ని యూపీఐ యాప్‌లు పేమెంట్ చేసే ముందు ఎవరికి పంపుతున్నారో వ్యక్తి పేరు మాత్రమే యూజర్లకు చూపించాల్సి ఉంటుంది.ఎందుకంటే.. యూపీఐలో పేమెంట్ పంపే వ్యక్తి పేరు నేరుగా బ్యాంక్ అకౌంటుతో లింక్ అయి ఉంటుంది. డబ్బు సరైన వ్యక్తికి వెళ్తుందో లేదో వెరిఫికేషన్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి