Breaking News

స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు.. 800 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్


Published on: 20 May 2025 16:39  IST

విదేశీ మదుపర్లు అమ్మకాలకు దిగడం, అమెరికా-భారత్ ట్రేడ్ డీల్‌లో అనిశ్చితి, ఆటో సెక్టార్‌లో అమ్మకాలు దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావం చూపించాయి. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అలాగే గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజు కూడా నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మళ్లీ 24, 700 వేల దిగువకు వచ్చింది. సోమవారం ముగింపు (82, 059)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి