Breaking News

జూన్‌ 1 నుంచి చౌకధర దుకాణాల్లోనే రేషన్‌ ఇంటి వద్దకే


Published on: 20 May 2025 17:45  IST

జూన్‌ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్‌ సరఫరా చేస్తామని, 66 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు డోర్‌ డెలివరీ చేస్తాని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పార్థసారధితో కలిసి నాదెండ్ల మనోహర్‌ మీడియాకు వెల్లడించారు.చౌక దుకాణాలు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. జూన్‌ 1 నుంచి చౌక దుకాణాల ద్వారా మాత్రమే రేషన్‌ సరఫరా అవుతుంది.అని నాదెండ్ల మనోహర్‌ వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement