Breaking News

దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు!


Published on: 20 May 2025 19:13  IST

ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు.. దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే చురుగ్గా కదులుతున్న ఈ నైరుతి రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి