Breaking News

ఢిల్లీలో అరుదైన జంతువు.. 80 ఏళ్ల తర్వాత తొలిసారిగా..


Published on: 21 May 2025 18:01  IST

భూమిపై చాలా జంతువులు అంతరించిపోతుండడం చూస్తున్నాం. అయితే ఎప్పుడో కనిపించకుండా పోయిన కొన్ని జంతువులు అప్పుడప్పుడూ తారసపడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా, ఢిల్లీలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. బూడిద రంగు తోడేలును చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలాంటి తోడేలును చూస్తున్నామని చెబుతున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి