Breaking News

బెంగళూరులో ఇల్లు కొంటున్న తెలుగోళ్లకు అలర్ట్..


Published on: 23 May 2025 16:10  IST

తాజాగా కర్ణాటక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇకపై అందరు సబ్ రిజిస్ట్రార్స్ రూ.30 లక్షలు లేదా అంత కంటే ఎక్కువ విలువైన ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సదరు పార్టీ నుంచి స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ తీలుసోవాలని తెలిపింది. ఈ స్టేట్మెంట్ పంచుకోవటంలో చాలా మంది సబ్ రిజిస్ట్రార్లు నిర్లక్ష్యం చూపటంపై ఆదాయాపు పన్ను శాఖ ఆగ్రహం వ్యక్తం చేయటంతో తాజా చర్యలు వచ్చాయని తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి