Breaking News

మోదీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాక్‌కు చూపించాం..


Published on: 26 May 2025 16:14  IST

గుజరాత్‌ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు మరోసారి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. దాహోద్‌ సభలో పాక్‌ను చీల్చిచెండాడారు. పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. పిల్లల ముందు తండ్రిని దారుణంగా చంపి ఉగ్రవాదులు 140 కోట్ల మంది భారతీయులకు సవాల్‌ విసిరారని అన్నారు. మోదీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్‌కు చూపించామన్నారు. పహల్గామ్‌ దాడి దృశ్యాలు గుర్తుకు వస్తే ఇప్పటికి కూడా తన రక్తం మరిగిపోతోందని మోదీ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి