Breaking News

కరోనా కొత్త వేరియంట్‌పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన


Published on: 26 May 2025 17:46  IST

కరోనా కొత్త వేరియంట్‌పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, అలాగని నిర్లక్ష్యం కూడా వద్దని సూచించింది. కనీస జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా పరిస్థితిని గమనిస్తోందని ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ బహల్ తెలిపారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులున్న వ్యక్తులు మాస్కుల్ని తప్పనిసరిగా వాడటం ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి