Breaking News

ఓటమి బాధలో ఉన్న పంత్‌కు మరో షాక్..


Published on: 28 May 2025 15:07  IST

ఐపీఎల్-2025ను లక్నో సూపర్ జెయింట్స్ పేలవంగా ముగించింది. ఎలాగూ ప్లేఆఫ్స్ బెర్త్ మిస్ అయింది కాబట్టి చివరి మ్యాచ్‌లోనైనా ఓదార్పు విజయాన్ని సాధించాలని అనుకుంది. కానీ పంత్ సేనకు జితేష్ శర్మ సైంధవుడిలా అడ్డుపడ్డాడు. నోటి దాకా వచ్చిన గెలుపును అతడు లాక్కెళ్లిపోయాడు. ఈ తరుణంలో ఆ జట్టు సారథి రిషబ్ పంత్ జీతంలో కోత విధించింది భారత క్రికెట్ బోర్డు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించాడనే కారణంతో పంత్‌కు రూ.30 లక్షల జరిమానా విధించింది బీసీసీఐ.

Follow us on , &

ఇవీ చదవండి