Breaking News

ప్రపంచమే ఆశ్చర్యపోవాలి..సీఎం చంద్రబాబు కీలక పిలుపు


Published on: 28 May 2025 16:21  IST

రోజు అరగంట ప్రాణాయామం చేస్తే రక్త ప్రసరణ బాగుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైనా అలసట వస్తే ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే గొప్ప రిలీఫ్ వస్తుందని అన్నారు. ఆరోగ్య కరమైన జీవనానికి యోగా చాలా మంచిదన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి యోగాను పరిచయం చేశారని, విదేశాల్లో కూడా యోగా వారి జీవనంలో భాగం అయిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి