Breaking News

పాక్ ఐఎస్ఐ‌కు స్పైగా వ్యవహరిస్తోన్న మరో వ్యక్తి అరెస్ట్


Published on: 29 May 2025 14:16  IST

రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పాకిస్థాన్ కోసం స్పై కార్యకలాపాలు చేసినట్టు తెలుస్తోంది.రాజస్థాన్ స్టేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీస్‌లో పనిచేసే సకూర్‌ ఖాన్‌ మగళియార్‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను గత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రికి పర్సనల్ సెక్రటరీగా కూడా వ్యవహరించినట్టు సమాచారం. ఖాన్‌ మొబైల్‌లో పలు పాకిస్థానీ ఫోన్ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాక్‌ను దాదాపు ఏడుసార్లు సందర్శించినట్లు అతడు ఒప్పుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి