Breaking News

ఏపీలో ఆర్టీఈ కింద ప్రైవేటు స్కూల్స్‌లో ప్రవేశాలు..


Published on: 29 May 2025 15:28  IST

ఏపీలో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి గుడ్‌న్యూస్‌. ఈ ప్రవేశాలకు సంబంధించి తొలి విడత లాటరీ ఫలితాలు విడుదల చేసినట్లు సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తం 37,427మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 28,561 మంది అర్హత సాధించారు. అయితే, ఇందులో తొలి విడత లాటరీలో 23,117 మందికి సీట్లు కేటాయించారు.

Follow us on , &

ఇవీ చదవండి