Breaking News

శ్రీశైలం మల్లన్న ఆలయానికి రూ.3.74కోట్ల ఆదాయం..


Published on: 29 May 2025 18:22  IST

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకలు నగదు రూపంలో రూ.3.74లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. నగదుతో పాటు 120 గ్రాముల బంగారం, 4 కిలోల 260 గ్రాముల వెండి కానుకలుగా సమర్పించినట్లు పేర్కొన్నారు. అలాగే, 977 యూఎస్‌ డాలర్లు, 25 సింగపూర్ డాలర్లు, పది కెనడా డాలర్లు, తదితర విదేశీ కరెన్సీ హుండీ ద్వారా భక్తులు కానకలు సమర్పించారని ఈవో తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి