Breaking News

కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం


Published on: 30 May 2025 14:21  IST

పాకిస్థాన్ సహా మొత్తం ప్రపంచం భారతదేశ కుమార్తెల సిందూర శక్తిని చూశాయని ప్రధాని మోదీ అన్నారు. బిహార్ కరకట్‌లో ప్రధాని రూ.48,520 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో BSF శౌర్యం, ధైర్యాన్ని ప్రపంచం చూసిందని మోదీ చెప్పారు. ఉగ్రవాదం మళ్లీ తలెత్తితే, అది ఏ కలుగులో దాక్కున్నా.. భారతదేశం బయటకు లాగి అణచివేస్తుంది" అని ప్రధాని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి