Breaking News

పేలుడు పదార్థాల తయారీకి ఒమన్‌ నుంచి డబ్బు


Published on: 02 Jun 2025 09:20  IST

‘‘గజ్వా-ఈ-హింద్‌’’ పేరిట భారతదేశంపై యుద్ధం ప్రకటించి దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్రపన్నిన విజయనగరం వాసి సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌కు.. ఒమన్‌ దేశంలో నివసించే హైదరాబాద్‌కు చెందిన ఇమ్రాన్‌ అక్రమ్‌ కొంత డబ్బు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. పేలుడు పదార్థాల ఖర్చుల కోసం మరో వ్యక్తి ద్వారా ఈ డబ్బు పంపించినట్లు వెల్లడైంది. అవసరమైతే ఇంకా నిధులిస్తానని కూడా సిరాజ్‌కు ఇమ్రాన్‌ అక్రమ్‌ భరోసా ఇచ్చినట్లు వెలుగుచూసింది.

Follow us on , &

ఇవీ చదవండి