Breaking News

భారత్‌కు బ్రహ్మపుత్రను ఆపేస్తాం!


Published on: 03 Jun 2025 14:35  IST

నీటి పంపకంపై భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు మద్దతుగా చైనా భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందంపై భారత్‌ వైఖరి పట్ల సెంటర్‌ ఫర్‌ చైనా అండ్‌ గ్లోలైజేషన్‌ ఉపాధ్యక్షుడు విక్టర్‌ జికాయ్‌ గవో ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా మిత్రుడైన పాకిస్థాన్‌కు నీరు రాకుండా భారత్‌ అడ్డుకుంటే భారత్‌లోకి నీరు ప్రవహించకుండా చైనా కూడా అడ్డుకోగలదని ఆయన హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి