Breaking News

ఆపరేషన్ సింధూర్‌పై చర్చకు కేంద్రం సన్నద్ధం


Published on: 04 Jun 2025 15:26  IST

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జులై 21 నుంచి ఆగస్ట్‌ 12 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగుతాయని తెలిపింది. ఆపరేషన్‌ సింధూర్‌పై నియమాలకు లోబడి చర్చ ఉంటుందని కేంద్రం తెలిపింది. మంగళవారం(జూన్ 03)న జరిగిన ఇండి కూటమి ఎంపీల సమావేశం కూడా పార్లమెంట్‌లో ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చించాలని డిమాండ్‌ చేసింది. ప్రధాని మోదీకి ఈ విషయంపై ఎంపీలు లేఖ కూడా రాశారు.

Follow us on , &

ఇవీ చదవండి