Breaking News

రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు


Published on: 04 Jun 2025 16:17  IST

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌కు (KCR) కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణకు నీళ్లు, నిధులు తీసుకురావటం కేసీఆర్ చేసిన తప్పా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజులు కాదని.. 21పంపు హౌస్‌లు, కాళేశ్వరంతో 35శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు వస్తున్నాయని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement