Breaking News

భారత కస్టమర్లకు అమెజాన్ షాక్..


Published on: 05 Jun 2025 15:31  IST

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ మాదిరిగానే తాను కూడా ప్రతి ఆర్డరుపై అదనపు ఛార్జీలను తీసుకొచ్చింది. ఫ్లాట్ ఫారం ఫీజు మాదిరిగానే కస్టమర్ల ఆర్డర్లపై ఇక నుంచి మార్కెట్ ప్లేస్ ఫీజు పేరుతో దానిని వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. అమెరిజా ప్రకటించిన మార్కెట్ ప్లేస్ ఫీలు వెంటనే అమలులోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది.ఈ రుసుము పూర్తిగా పన్నులతో సహా కలిపి ఒక్కో ఆర్డరుపై రూ.5 చొప్పున వసూలు చేయబడుతుందని స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి