Breaking News

ఢిల్లీలో ఎన్కౌంటర్..


Published on: 05 Jun 2025 17:15  IST

ఢిల్లీలోని BRT కారిడార్లో మంగళవారం (జూన్4) అర్థరాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. BRT కారిడార్ లోని CNG పంప్ సమీపంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. అరుణ్ లోహియా హత్య కేసు నిందితుల్లో ఒకరైన దీపక్ అతని అనుచరుడితో కలిసి బైక్ పై షేర్ సరాయ్ ప్రాంతానికి వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. వారిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే దీపక్, అతని అనుచరుడు పోలీసులపై కాల్పులు జరపడంతో ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి