Breaking News

నమో ప్రభుత్వానికి 11 ఏళ్లు..ప్రధాని మోదీ సంచలన ట్వీట్


Published on: 09 Jun 2025 14:24  IST

ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వానికి నేటితో ఏడాది పూర్తయ్యింది. మోదీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘వికసిత్‌ భారత్‌కా అమృత్ కాల్’ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రధానిగా 11 ఏళ్ల పాలనపై నరేంద్ర మోదీ సోమవారం ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సమష్ఠి విజయం పట్ల గర్విస్తున్నా.. వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి ముందుకెళ్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు #11YearsOfSeva హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి